నమస్తే....
మాతృదేవోభవ కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ క్రింది రచనలను మా న్యాయనిర్ణేతల బృందం మొదటి పది ఉత్తమ రచనలుగా ప్రకటించారు. మొదటి రెండు రచనలను ప్రతిలిపి F.M లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పది మంది రచయితలకు ప్రశంసా పత్రంమెయిల్ చేయడం జరుగుతుంది.
వరుస |
రచయిత పేరు |
రచన |
1 |
ప్రభాకర్ ఆరిపాక |
|
2 |
కమల |
|
3 |
తేజు |
|
4 |
కృష్ణ స్వామి రాజు |
|
5 |
మీనాక్షీ శ్రీనివాస్ |
|
6 |
వేమూరి శ్రీలత |
|
7 |
కొత్తపల్లి ఉదయబాబు |
|
8 |
శ్రీనివాస రాజు ఉప్పలపాటి |
|
9 |
నామని సుజనా దేవి |
|
10 |
శారద చాకలికొండ |
ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.
ప్రతిలిపి తెలుగు విభాగం.
ఇమెయిల్ : [email protected]