నమస్తే..
కథామహోత్సవం-2021 పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది.
రచయిత పేరు | రచన పేరు |
మిద్దె | |
షేక్ సబీర్ హుస్సేన్ | కఫన్ |
సౌజన్య కిరణ్ | అమ్మఒడి |
ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.
ప్రతిలిపి తెలుగు విభాగం. ఇమెయిల్ :[email protected]