pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

21 “కాలం కరిగి పోతుంది –కన్నీరే మిగిలిపోతుంది”(కధ)

4.0
5282

హాయ్ డార్లింగ్ ఏమిటి అసలు నన్ను మరిచిపోయావా ఫోన్ చెయ్యడమే మానేసావు నీ మాటలు వినకుంటే నాకు పిచ్చెక్కుతుంది తెలుసా.అసలు నేను ఇక్కడ ఉన్నానన్న మాటే కాని నా మనసంతా నీ చుట్టే తిరుగుతుంది.ఇంతమంది నా చుట్టూ ...

చదవండి
రచయిత గురించి

పేరు:సరిత ఇంటి పేరు:లాబాల కలం పేరు :సిరి .లాభాల జన్మ స్థలం :ఝాన్షీ పుట్టిన తేది :02.09.1974 స్వస్థలం :శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి (ఆర్ .ఎస్) చదువు : M.A.Bed హిందీ ఫోన్ నంబరు : 8897496788, 9492422351, తల్లితండ్రులు : పుణ్యవతి ,చిట్టిబాబు దంపతులు ,తల్లి గృహిణి ,మా నాన్నగారు భరత మాత కోసమై రక్షణా దళం అయిన ఆర్మీలో పనిచేసి ఎన్నో యుద్దాలలో పాల్గొని “సంగ్రాం మెడల్”ని అందుకొని కొన్ని సంవత్సరాల క్రితమే స్వస్థలానికి విచ్చేసిరి. వివాహం :04.12.1992 భర్త పేరు: వెంకట రమణ పిల్లలు :ఇద్దరు అమ్మాయిలు ,ఓ అబ్బాయి వృత్తి :వ్యాపారం, ప్రవృత్తి :కవితలు ,కధలు వ్రాయడం ,చదవడం ,కుట్లు ,అల్లికలు ,బట్టలు కుట్టడం,గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం. ఇటీవల తీయబోయే సినిమాకు పాటలు,మాటలు కూడా వ్రాసే అవకాశం వచ్చింది . ఇప్పటి వరకు అంతర్జాల మరియు బహిరంగంగా ఏర్పాటు చేసిన వేదికలలో పాల్గొన్న కవిసమ్మేళనాలు అంతర్జాలంలో పోటీలకు ఎన్నికైన కవితలు : 1.www.telugupoetries.com లో వ్రాసిన “నన్ను చంపకండి ప్లీజ్ “అనే కవిత ముద్రించబడింది. .(12.06.2011) 2. సేవ అంతర్జాల పత్రికలో “అందని అంబరాన్నే నే అందుకుంటే” అనే కవిత ప్రచురింపబడింది.(29.12.2013) 3.అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రికలో “:ఆడపిల్ల ఈడపిల్ల కాదేమో” అనే కవిత ముద్రణకు నోచుకుంది. (22.10.2014) 4.మన తెలుగు టైమ్స్ అంతర్జాల పత్రికలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం నేను వ్రాసిన “ఈ నాటి మహిళా మణి” కవిత ప్రచురింపబడింది 5. తెలుగు వేదిక .నెట్ అంతర్జాల పత్రికలో “గుప్పెడంత గుండె” అనే కవిత ప్రచురణకు నోచుకుంది. (20.09.2015) 6.మాలిక అంతర్జాల పత్రికలో ఉగాది కవితల పోటీల్లో “ఉగాదికి స్వాగతం” అనే కవిత ప్రచురింపబడింది.(01.06.2016) 7.అంతర్జాలంలో “మన తెలుగు మన సంస్కృతి” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీల్లో చాలా కవితలు పొందుపరచబడ్డాయి.2013 to 2015 8. అంతర్జాలంలో “సాహితి సేవ” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీల్లో చాలా కవితలు పొందుపరచబడ్డాయి. 2013 to 2015 9. అంతర్జాలంలో”మా ఆసరా” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీల్లోచాలా కవితలు పొందుపరచబడ్డాయి. 2013 to 2015 10.అంతర్జాలంలో “కవి సంగమం”అనే ముఖపుస్తక సమూహం లో చాలా కవితలు వ్రాసాను.2013 to 2016 11. “మన తెలుగు టైమ్స్” అనే ముఖ పుస్తక సమూహం లో చాలా కవితలు వ్రాసాను 2013 to 2015 12. క్రష్ణాతరంగాలు అనే ముఖ పుస్తక సమూహం లో చాలా కవితలు వ్రాసాను .2013 to 2015 13.వాట్సప్ వేదికగా బాలసుధ సమూహంలో కధలు,కవితలు వ్రాస్తున్నా ముద్రించబడిన కవితలు : 1.ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక సాహితి పేజిలో లో “ఆఖరి శిరస్సు”అనే కవిత ప్రచురింపబడింది . 2. సాహితి కిరణం పత్రికలో “భరతమాత” అనే కవిత ముద్రించబడింది. (26.01.2016) 3.శ్రీకాకుళం జిల్లా “సాహితీ స్రవంతి”సంస్థ వారు ముద్రించిన “కవన జ్వాల” అనే కవితా సంకలనం లో “వర్తమానం చెప్పిన వాస్తవాలు”అనే కవిత ముద్రణకు నోచుకుంది. (2016) 4. జివి ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ గుదిబండి . వెంకటరెడ్డి గారు విడుదల చేస్తున్న “ఏడడుగుల బంధం”కవితా సంకలనంలో నేను వ్రాసిన “ఆలుమగలు” అనే కవిత ముద్రించబడింది. 5. 26.03.2017 న ఆంధ్రభూమి విశాఖపట్నం మెరుపులో “వెళ్ళివస్తా మరి ”అనే కవిత ప్రచురింపబడింది ముద్రించబడిన కధలు: 1.30.05.2016 న జాగృతి వార పత్రికలో నేను వ్రాసిన మొట్టమొదటి కధ “కంటి చెమ్మ “సాధారణ ప్రచురణకు నోచుకుంది. 2. 20.11.2016 న ఆంధ్రభూమి విశాఖపట్నం మెరుపులో “సరోజా ...నన్ను క్షమించు” అనే కధ ప్రచురింపబడింది. 3. పట్టాభి ఇస్సి మెమోరియల్ అవార్డు పేరిట భావగీతి బృందం తరపున జరిగిన కధలపోటీలో స్పందన అనే కధ రెండవ స్థానం పొంది ప్రతిలిపి ఈ పుస్తకములో ప్రచురించారు. 4. 26.03.2017 న ఆంధ్రభూమి విశాఖపట్నం మెరుపులో “ముసుగు” అనే కధ ప్రచురింపబడింది 5.కళల దండోరా వారు 2016 తృతీయ వార్షికోత్సవ జాతీయ స్థాయి కధల పోటీలో నేను వ్రాసిన “వలస బ్రతుకులు”అనే కధ సాధారణ ప్రచురణకు స్వీకరించి ముద్రించారు. (10-03-2017) 6.ప్రతిలిపి కధల పోటీలో అంతర్జాలం లో “మార్పు ,స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఆలోచన ,మరణ వాంగ్మూలం,నాలుగు అక్షరాలు” అనే కధలు ప్రచురించారు ముద్రించబడిన పుస్తకములు 1. సిరి వెన్నెలస్వరం కవితా సంపుటి బిరుదులు (బహుమతులు) : 1. నేను 10th చదువుతున్నప్పుడే మా పక్క గ్రామం లో ఉన్న స్కూల్ లో జరిగిన “సైన్స్ ఎగ్జిబిషన్” లో పాల్గొని డాక్టర్ .కిమిడి మృణాలని గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాను . 2.కవితలు వ్రాయడం మొదలు పెట్టాక నేను వ్రాసిన కవితలు అప్పుడప్పుడు కొన్ని పత్రికల్లో వచ్చేవి ,మొట్టమొదటి సారిగా అంతర్జాలంలో www.telugupoetries.com లో వ్రాసిన “నన్ను చంపకండి ప్లీజ్ “అనే కవితకు రెండవ స్థానం లభించింది.(12.06.2011) 3.సాహితీ సేవ వారి ఆద్వర్యంలో ప్రముఖ కవి “ఆరుద్ర” గారి 88వ జయంతి సందర్భంగా హైదరాబాదు లో రవీంద్ర భారతి నందు జరిగిన “తెలుగు సాహితీ సంబరాలలో” పాల్గొని “ఓలేటి పార్వతీశం మరియు సినీ హాస్యనటులు కొండవలస లక్ష్మణరావు” వంటి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నాను . (31.08.2014) 4.సాహితీ సేవ వారి ఆద్వర్యంలో అంతర్వేదిలో జరిగిన “సాహితీ పండుగ”లో పాల్గొని “డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ ,పొట్టి రాంబాబు ,వంగపండు” వంటి ప్రముఖుల చేతులమీదుగా బహుమతులు అందుకున్నాను. (23.11.2014) 5.అంతర్జాలంలో ”మన తెలుగు మన సంస్కృతి” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీకి కవిత వ్రాసి “త్రినాద్ మీగడ” గారి వద్ద నుంచి ప్రశంసా పత్రం పొందాను .18.12.2014 6.సాహితీ సేవ అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీకి కవిత వ్రాసి “కంచర్ల సుబ్బనాయుడు” గారి వద్ద నుంచి ప్రశంసా పత్రం పొందాను 17.01.2015 7.అంతర్జాలంలో ”మన తెలుగు మన సంస్కృతి” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీకి కవిత వ్రాసి “త్రినాద్ మీగడ” గారి వద్ద నుంచి ప్రశంసా పత్రం పొందాను .16.02.2015 8.సాహితీ సేవ అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీకి కవిత వ్రాసి “కంచర్ల సుబ్బనాయుడు” గారి వద్ద నుంచి ప్రశంసా పత్రం పొందాను 20.02.2016 9.అంతర్జాలంలో ”మన తెలుగు మన సంస్కృతి” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీకి కవిత వ్రాసి “త్రినాద్ మీగడ” గారి వద్ద నుంచి ప్రశంసా పత్రం పొందాను 25.02.2015 10. సాహితీ సేవ వారి ఆద్వర్యంలో హైదరాబాదు మహిళా కళాశాల లో జరిగిన “కవితా వసంతం” లో పాల్గొని “స్రవంతి ఐతరాజు మరియు సామాన్య” గారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నాను. (12.04.2015) 11. ప్రపంచ తెలుగు కవితోత్సవం పేరిట Mana Telugu Times, kuwaitnris.com సంయుక్తంగా అంతర్వేదిలో న నిర్వహించిన 30 గంటల 30నిమిషాల 30 సెకన్ల వరల్డ్ రికార్డ్ కవిసమ్మేళనంలో పాల్గొని ప్రముఖ కవి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ మరియు సిస్ట్ల .మాధవి గారి చేతుల మీదుగా “ANDHRA BOOK OF RECORDS”,BHARAT BOOK OF RECORDS,TELUGU BOOK OF RECORDS,BOOK OF STATE RECORDS” ,మరియు మరికొన్ని ప్రశంసా పత్రాలను అందుకున్నాను. ((17)18-10-2015) 12.సాహితీ స్రవంతి వారు “గురజాడ శత వర్ధంతి సందర్బంగా” శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ లో ఏర్పాటు చేసిన జనకవనంలో పాల్గొని సామాజిక విశ్లేషకులైన “తెలకపల్లి .రవి”గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాను. (22-11-2015) 13. లలితకళా రంజని వారు “గురజాడ శత వర్ధంతి సందర్బంగా” పలాసలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కవిసమ్మేళనం లో పాల్గొని ప్రముఖ కవి విశ్లేషకులు అయిన “బమ్మిడి .సుబ్బారావు మరియు తమ్మినేని .మాధవరావు ” గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాను . (30-11-2015) 14. అంతర్జాలంలో “మన తెలుగు మన సంస్కృతి” అనే ముఖ పుస్తక సమూహం వారు వారం వారం పెట్టే చిత్ర కవితల పోటీకి కవిత వ్రాసి “త్రినాద్ మీగడ” గారి వద్ద నుంచి ప్రశంసా పత్రం పొందాను .26.12.2015. 15. జన జాగృతి సాహితీ సాంస్కృతిక సమాఖ్య సంస్థ వారు 67వ “గణతంత్ర దినోత్సవం” సందర్భంగా పలాసలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కవిసమ్మేళనంలో పాల్గొని ప్రముఖ కవి “బమ్మిడి .సుబ్బారావు మరియు తెప్పల .కృష్ణమూర్తి ” గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాను . (24.01.2016) 16. రాజ రాజ మహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం లో జరిగిన శత కవిసమ్మేళనంలో పాల్గొని “తెలుగు పరిరక్షణ వేదిక అధ్యక్షులైన పొట్లూరి. హరికృష్ణ గారి”చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాను”(06.04.2016) 17. మేక .రవీంద్ర గారు వాట్సప్ వేదికగా అయుత కవితా యజ్ణం పేరిట ఏర్పాటుచేసిన కవితాసమ్మేళనంలో పాల్గొని శతకవితలు పూర్తి చేసి 200 కవితలు పంపించినందుకు హైదరాబాదులో “సహస్ర కవిమిత్ర “పేరుతో ప్రశంసాపత్రంతో పాటుగా బహుమతులను అందుకున్నాను . (10.04.2016) 18.మైండ్ మీడియా వారు ఏర్పాటు చేసిన “ఉగాది కవితల” పోటీల్లో పాల్గొని “ప్రశంసాపత్రం పత్రంతో పాటు “వెయ్యి రూపాయల”నగదు బహుమతితో పాటు విలువైన పుస్తకాలను అందుకున్నాను . (29.05.2016) 19. శ్రీ శ్రీ 33వ వర్ధంతి సందర్భం గా పలాస జనజాగృతి సాహితి సాంస్కృతిక సమాఖ్య సంస్థ వారు ఏర్పాటు చేసిన “కవితా గానంలో”పాల్గొని “మాజీయం .పి .డాక్టర్ .కణితి విశ్వనాధం”గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాను” (15.06.2016) 20.సిరి వెన్నెల స్వరం పుస్తకావిష్కరణ సందర్భంలో “తెలుగు అధికార భాషా సంఘ అద్యక్షులు పొట్లూరి హరికృష్ణ, వంగపండు ప్రసాదరావు ”గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది .(17.07.2016) 21.సిరి వెన్నెల స్వరం పుస్తకావిష్కరణ సందర్భంలో “ఉత్తరాంద్ర రచయితల అధ్యక్షులు నారంశెట్టి ఉమామహేశ్వర రావు ”గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది . .(17.07.2016) 22.సిరి వెన్నెల స్వరం పుస్తకావిష్కరణ సందర్భంలో బాల బాట అధ్యక్షురాలైన “స్వరాజ్యమ్మ”గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది . .(17.07.2016) 23.సిరి వెన్నెల స్వరం పుస్తకావిష్కరణ సందర్భంలో “నూకరాజు విజయలక్ష్మి దంపతుల ”చేతుల మీదుగా సన్మానం జరిగింది .(17.07.2016) 24.మహాకవి గుర్రం జాషువా 45 వ వర్ధంతి సందర్భంగా జనజాగృతి సాహితి సాంస్కృతిక సమాఖ్య సంస్థ వారు ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కవిసమ్మేళనం లో పాల్గొని ప్రశంసా పత్రం అందుకున్నాను. (24.07.2016) 25. పలాసలో “ప్రశాంతి సాయి స్పిరిట్యువల్

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Venkat Labala
    28 సెప్టెంబరు 2017
    ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలాంటి విషయాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండటం చాలా చాలా అవసరం ............తప్పు చేస్తున్నాం అని తెలిసి తప్పు చేస్తున్నవాళ్ళకు ఓ గుణపాటం .....చాలా బాగుంది
  • author
    Shiva
    15 మార్చి 2018
    chala bagundi kani adavallu first manchi vadini chesukunte e paristiti radu kada ippudu ammailu alage unnaru le medam weast janarestoin
  • author
    Deepika Labala
    25 అక్టోబరు 2017
    చాలా మంచి కధ ప్రతి ఒక్కరు చదివి తెలుసుకోవలసిన విషయం .........ముఖ్యంగా యువత చదివి తీరాల్సిందే
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Venkat Labala
    28 సెప్టెంబరు 2017
    ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలాంటి విషయాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండటం చాలా చాలా అవసరం ............తప్పు చేస్తున్నాం అని తెలిసి తప్పు చేస్తున్నవాళ్ళకు ఓ గుణపాటం .....చాలా బాగుంది
  • author
    Shiva
    15 మార్చి 2018
    chala bagundi kani adavallu first manchi vadini chesukunte e paristiti radu kada ippudu ammailu alage unnaru le medam weast janarestoin
  • author
    Deepika Labala
    25 అక్టోబరు 2017
    చాలా మంచి కధ ప్రతి ఒక్కరు చదివి తెలుసుకోవలసిన విషయం .........ముఖ్యంగా యువత చదివి తీరాల్సిందే