ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాస్తవ్యులైన శ్రీ రసూల్ఖాన్ కవి, రచయిత. కేవలం ఆరవ తరగతి వరకే చదువుకున్న ఈయన ఆటో మెకానిక్గా పనిచేస్తున్నారు. మినార్, దుఆ, మూలవాసి మొదలైన కవితాసంపుటాలు వెలువరించారు. ప్రస్తుతం అక్షర సాహితి సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
సంగ్రహం
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాస్తవ్యులైన శ్రీ రసూల్ఖాన్ కవి, రచయిత. కేవలం ఆరవ తరగతి వరకే చదువుకున్న ఈయన ఆటో మెకానిక్గా పనిచేస్తున్నారు. మినార్, దుఆ, మూలవాసి మొదలైన కవితాసంపుటాలు వెలువరించారు. ప్రస్తుతం అక్షర సాహితి సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
సమీక్షలు
మీ రేటింగ్
ఈ కంటెంట్ పై సమీక్షలు లేవు.
మీ రేటింగ్
ఈ కంటెంట్ పై సమీక్షలు లేవు.
మీ రచనను షేర్ చేయండి
అభినందనలు! కన్నెర్ర జేసిన కరపత్రం ప్రచురణ అయినది. ఈ సంతోషకరమైన వార్త మీ స్నేహితులతో పంచుకొని వారి అభిప్రాయం తెలుసుకోండి.