<p>గుంటూరు వాస్తవ్యులైన శ్రీ గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కథాంజలి (కథాసంపుటి), విద్వాన్ సర్వత్ర పూజ్యతే (కథాసంపుటి), నవ్యాంధ్ర పద్యకవి జివిబి శర్మ (కూర్పు) మొదలైన పుస్తకాలు వెలువరించారు. ఈయన రాసిన వ్యాసాలు, కథలు సుమారు 200 వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం (2013), నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం (2014), ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పురస్కారం (2014), రుద్రకవి సాహితీ పీఠం పురస్కారం (2015) మొదలైనవి అందుకున్నారు. </p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్