భాగవతం మహా ఫలం వంటిది. ఇది వేదమనే వృక్షానికి కాసింది. శుక మహర్షి యొక్క వాక్కులోని అమృతంతో నిండివున్నది. అట్టి ఫలాన్ని అంతా అనుభవించాలి. పండులోని రసం గిన్నెలోపోసి అందించడమే రచయిత పని. భాగవతంలో ...
మీరు ప్రతిలిపి యాప్లో మాత్రమే కథలను డౌన్లోడ్ చేసుకోవచ్చు
యాప్ ఇన్స్టాల్ చేసుకోండి
మీ స్నేహితులకు షేర్ చేయండి:
కథ యొక్క తదుపరి భాగాన్ని ఇక్కడ చదవండి
కథా ప్రారంభం
.
4.9
ధర్మరాజు పేరు వినని బాలురుండరు. పంచపాండవులలో ఆయన పెద్దవాడు. పేరుకు తగ్గ ధర్మాత్ముడు. ఆయన కలియుగము ప్రారంభం కాగానే ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. హింస, అసత్యం మొదలైన అధర్మాలు కలితో కూడ లోకంలో ప్రవేశించినవి. ఇక ఈ లోకంలో ఉండరాదనుకొన్నాడు ధర్మరాజు. తన విశాలమైన రాజ్యాన్ని తన మనుమడైన పరీక్షిత్తుకు అప్పగించినాడు. వైరాగ్యంతో ధర్మరాజు తన నలుగురు తమ్ములను, భార్యను వెంట తీసుకుని హస్తినాపురం వదిలేసి వెళ్ళిపోయినాడు. పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. పాండవులకు వారసుడు అతడొక్కడే. పరీక్షిత్తు ...
మీరు ప్రతిలిపి యాప్లో మాత్రమే కథలను డౌన్లోడ్ చేసుకోవచ్చు
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్