pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

"గాయంతాం  త్రాయతే ఇతి గాయత్రీ!"

4.5
2178

"గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ!" ‘ ఓమ్ భూర్భువస్సువః -తత్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి- థియో యోనః ప్రచోదయాత్-‘--- అని తాతగారి గదిలోంచీ వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా ...

చదవండి
రచయిత గురించి
author
హైమావతి. ఆదూరి

Retired .H.M ; చదువు - MA.Bed

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    రాధికాప్రసాద్
    14 మార్చి 2019
    బాగున్నారా అమ్మా!!! గాయత్రీ మంత్ర మహిమ గురించి చాలా చక్కగా వివరించారు..మీరన్నది నిజం..కొన్ని సంవత్సరాలు దీక్షగా ఆ మంత్రజపం చేసిన వారి ముఖంలో వర్చస్సును నేను మా ఇంట్లో ఉన్న దగ్గరి బంధువుల్లో చూశాను..వారికి వాక్సుద్ధి కూడా ఉండడం గమనించాను..నా భర్త దగ్గర మానసిక ప్రశాంతత గమనించాను..మీరన్నవన్నీ అక్షరసత్యాలు..🙏🏻..శృంగేరి పీఠం, పీఠాధిపతి అయిన శంకరాచార్యులవారి, ఆంగ్లేయునికి సంబంధించిన యదార్ధఘటన గురించి ఎప్పుడూ వినలేదు..చాలా మంచి విషయం తెలియచేశారు..ఇంకొక విషయం కూడా మీరు నిర్ధారించారు..అది, పరమతం లో పుట్టి, నాగరికంగా ఎదిగారు అని (నిజానికి భారతదేశం నాగరికంగా ఎన్నో శతాబ్దాల క్రితమే ముందుంది..ఆ విషయం విదేశీయులే ఒప్పుకున్నారు) అనుకున్న విదేశీయులే మన సంస్కృతి, సాంప్రదాయాల విలువ తెలిసి, వాటి గొప్పతనాన్ని అంగీకరించి, మంత్రాల విలువ గ్రహించి ఆచరిస్తున్నారని...ఈ విషయం మనలో, విదేశీమోజు తో మన దేశ ఔన్నత్యాన్ని ఎగతాళి చేసే కొంతమందికి ఎలా అర్ధం అవుతుందో...చాలా చాలా మంచి విషయాలు తెలిపారు..ధన్యవాదాలు..🙏🏻
  • author
    venu
    18 జనవరి 2020
    నిరంతరం ఏకాగ్రతతో గాయత్రీ జపించే వారికీ చెడుతలపులు రావు మంచి ఆలోచనలు వస్తాయి... ముఖవర్చస్సు ఉట్టిపడుతుంది... చెడ్డవారు కూడా వారి సమక్షంలో చేష్టలుడిగి వినయంగా ఉండాల్సిందే.... అయ్యా బ్రష్టు పట్టిన నేటి సమాజవున్నతికి బ్రాహ్మణోత్తములారా గాయత్రీ జపం తో పాటు పదుగురికి గాయత్రీ మహత్యం వివరించి దేసఔన్నత్యమ్ కాపాడండి
  • author
    Venkata Rama Achanta
    28 ఏప్రిల్ 2019
    ఇప్పుడు నా వయసు 39 సం||. నాకు 11 వ సంవత్సరం లో ఉపనయనం చేశారు. ఆ రోజు నుండి గాయత్రీ జపం చేస్తూ నే ఉన్నాను. తెలుసో తెలియకో చేసే పాపాలకు గొప్ప ప్రాయశ్చితం ఈ మంత్ర జపం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మరింత పెంచింది మీ రచన. ధన్యోస్మి.
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    రాధికాప్రసాద్
    14 మార్చి 2019
    బాగున్నారా అమ్మా!!! గాయత్రీ మంత్ర మహిమ గురించి చాలా చక్కగా వివరించారు..మీరన్నది నిజం..కొన్ని సంవత్సరాలు దీక్షగా ఆ మంత్రజపం చేసిన వారి ముఖంలో వర్చస్సును నేను మా ఇంట్లో ఉన్న దగ్గరి బంధువుల్లో చూశాను..వారికి వాక్సుద్ధి కూడా ఉండడం గమనించాను..నా భర్త దగ్గర మానసిక ప్రశాంతత గమనించాను..మీరన్నవన్నీ అక్షరసత్యాలు..🙏🏻..శృంగేరి పీఠం, పీఠాధిపతి అయిన శంకరాచార్యులవారి, ఆంగ్లేయునికి సంబంధించిన యదార్ధఘటన గురించి ఎప్పుడూ వినలేదు..చాలా మంచి విషయం తెలియచేశారు..ఇంకొక విషయం కూడా మీరు నిర్ధారించారు..అది, పరమతం లో పుట్టి, నాగరికంగా ఎదిగారు అని (నిజానికి భారతదేశం నాగరికంగా ఎన్నో శతాబ్దాల క్రితమే ముందుంది..ఆ విషయం విదేశీయులే ఒప్పుకున్నారు) అనుకున్న విదేశీయులే మన సంస్కృతి, సాంప్రదాయాల విలువ తెలిసి, వాటి గొప్పతనాన్ని అంగీకరించి, మంత్రాల విలువ గ్రహించి ఆచరిస్తున్నారని...ఈ విషయం మనలో, విదేశీమోజు తో మన దేశ ఔన్నత్యాన్ని ఎగతాళి చేసే కొంతమందికి ఎలా అర్ధం అవుతుందో...చాలా చాలా మంచి విషయాలు తెలిపారు..ధన్యవాదాలు..🙏🏻
  • author
    venu
    18 జనవరి 2020
    నిరంతరం ఏకాగ్రతతో గాయత్రీ జపించే వారికీ చెడుతలపులు రావు మంచి ఆలోచనలు వస్తాయి... ముఖవర్చస్సు ఉట్టిపడుతుంది... చెడ్డవారు కూడా వారి సమక్షంలో చేష్టలుడిగి వినయంగా ఉండాల్సిందే.... అయ్యా బ్రష్టు పట్టిన నేటి సమాజవున్నతికి బ్రాహ్మణోత్తములారా గాయత్రీ జపం తో పాటు పదుగురికి గాయత్రీ మహత్యం వివరించి దేసఔన్నత్యమ్ కాపాడండి
  • author
    Venkata Rama Achanta
    28 ఏప్రిల్ 2019
    ఇప్పుడు నా వయసు 39 సం||. నాకు 11 వ సంవత్సరం లో ఉపనయనం చేశారు. ఆ రోజు నుండి గాయత్రీ జపం చేస్తూ నే ఉన్నాను. తెలుసో తెలియకో చేసే పాపాలకు గొప్ప ప్రాయశ్చితం ఈ మంత్ర జపం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మరింత పెంచింది మీ రచన. ధన్యోస్మి.