స్వర్ణముఖీ నదీతీరాన ఇసుక తిన్నె మీద కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తుంటే పక్కనే ఉన్న గడ్డి పరకలను తడమాలనిపించింది.ఏదో తెలియని అనుభూతిలో తేలుతున్నట్లనిపించింది. ఏమిటో తెలియదు కానీ చెప్పలేని తన్మయత్వంలో ...
మంగానెల్లూరు(నాయుడు పేట),తిరుపతి జిల్లా.ఈయన రచనలు బాలభారతం,ఆంధ్రభూమి ,నేటినిజం,పున్నమి,ఐక్య ఉపాధ్యాయ పత్రికలలో ప్రచురితమయ్యాయి.తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో ఎన్నో రచనలు ప్రచురితమయ్యాయి. ఉదయసాహితీ సంస్థ నుంచి కవితావిభూషణ ,మల్లినాథసూరి కళాపీఠం నుంచి కవిచక్ర బిరుదులు పొందారు.తపస్వి మనోహరం సంస్థ వార్షికోత్సవాలలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ రచయిత పురస్కారం అందుకున్నారు.
సంగ్రహం
మంగానెల్లూరు(నాయుడు పేట),తిరుపతి జిల్లా.ఈయన రచనలు బాలభారతం,ఆంధ్రభూమి ,నేటినిజం,పున్నమి,ఐక్య ఉపాధ్యాయ పత్రికలలో ప్రచురితమయ్యాయి.తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో ఎన్నో రచనలు ప్రచురితమయ్యాయి. ఉదయసాహితీ సంస్థ నుంచి కవితావిభూషణ ,మల్లినాథసూరి కళాపీఠం నుంచి కవిచక్ర బిరుదులు పొందారు.తపస్వి మనోహరం సంస్థ వార్షికోత్సవాలలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ రచయిత పురస్కారం అందుకున్నారు.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్