నేను డా హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నతపాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటె పొందాను. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నుండి లా డిగ్రీ పూర్తి చేసాను. ఇప్పటికే గోతెలుగు , సంచిక, నెచ్చెలి, విహంగ, కౌముది అంతర్జాల పత్రికలలో ఎన్నో కథలు కవితలు ప్రచురితమయ్యాయి. పరిశోధకురాలిగా, అధ్యాపకురాలిగా అనుభవం ఉంది. ఆర్ జి యు కె టి ఇడుపులపాయ లో జీవశాస్త్రం అధ్యాపకురాలి గా పనిచేసారు .