pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

శ్రీదాస్యం లక్ష్మయ్య కథలు( సిగ్గు)

3.7
630

అబ్బ!ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయింకా పడుకోలేదు. నన్ను జోకొడుతూ అమ్మ నా న్న తో నాకు వినబడనంత మెల్లగా అన్నది. పాపం నాకోసం ఇద్దరు ఎదిరిచూస్తున్నారు. జాలనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకుని నిద్ర పోతున్న ...

చదవండి
రచయిత గురించి
author
శ్రీదాస్యం లక్ష్మయ్య

పుట్టినతేది. 25-07-1963 స్వస్థలం: కరీంనగర్ జిల్లా వీణవంక. ప్రస్తుత నివాసం. హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా. కవి కథా రచయిత శ్రీదాస్యం లక్ష్మయ్య ఇప్పటి వరకు భావచిత్రాలు (1982) , తండ్లాట (2002) కవితా సంకలనాలను,బుర్కపిట్టలు(2006) నానీల సంకలనం మరియు శ్రీదాస్యం లక్ష్మయ్య కథలు (2017) కథాసంకలనం వెలువరించారు. 2017లో గునుకపువ్వు కవిత్వం సంకలనం వెలువరించారు. ఉదయసాహితిప్రచురణలుగా 2004 నుండి2016 వరకుపరస్పర ఆర్థికసహకార పద్దతిలో ఇప్పటివరకూ 11 కవిత్వం సంపుటిలకు సంపాదకత్వం వహించారు. 2017 నవంబర్ లో గురజాడఫౌండేషన్ ( USA ) వారిచే విశిష్ట రాష్ట్రస్థాయిపురస్కారం సినీగేయకవి సుద్దాల అశోక్తేజ చేతులమీదుగా ముంబైలో అందుకున్నారు. 2018 ఫిబ్రవరి 11 న బాసరలో జరిగిన తెలుగుకవితావైభవం వారి బాసరసహస్ర కవితోత్సవంలో విశిష్ట సాహితీ సేవారత్న బిరుదును మేక రవీంద్ర , ప్రముఖకవి దాస్యం సేనాధిపతి గారలచే అందుకున్నారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    B.v. Sreenu
    28 अगस्त 2018
    superb climax
  • author
    Prasad
    10 अगस्त 2018
    super
  • author
    rajikomanduri
    17 मई 2018
    excellent
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    B.v. Sreenu
    28 अगस्त 2018
    superb climax
  • author
    Prasad
    10 अगस्त 2018
    super
  • author
    rajikomanduri
    17 मई 2018
    excellent