pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

స్వచ్ఛ్భారత్ (హాస్య నాటిక)

4.0
1157

వ్యాఖ్యాత : ప్రియమైన ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక నమస్కారములు. మన భారతీయులకు సాటి మనిషిపై జాలి, దయ, కరుణ, ప్రేమ, సానుభూతి వగైరా చాలాచాలా ఎక్కువ. ఇప్పుడు ఉదయం పదిగంటలవుతుంది.. ఇక్కడ అంటే మన...

చదవండి
రచయిత గురించి
author
మోపూరు పెంచల నరసింహం

రచయిత పేరు : మోపూరుపెంచల నరసింహంఊరు : నెల్లూరురచనలు : భావచిత్రాలు ,శ్రీసాయి మరియు వెంకయ్యస్వామి లీలా సుగంధ పరిమళాలు, సాయి పదాలు, తెన్నేటి పదాలు, వెలుగుపూలు, నాన్న, వెలుగు రేఖ,ఆకుపచ్చ జరీ {నానీలు}, శ్రీకృష్ణ లీలా తరంగిణి శతకం, ఎర్రదీపం, పెన్నుగన్ను, బాలకధామంజరిపురస్కారాలు : 20 విశిష్ట పురస్కారాలు, కవితా ప్రవీణ బిరుదుబ్లాగ్ : mopurirasadhwani.wordpress.comచరవాణి : 9346393501

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    సాగర్ నేను
    07 ఆగస్టు 2018
    చాలా బావుంది.కానీ దళితులు బస్సు లు తగలపెట్టేవాళ్ళు.బీసీ లు రైళ్లు ఆపేవాళ్ళు.sfi వాళ్ళుకళాశాలలు మూసేవాళ్ళు.నామాలు పెట్టుకున్న వాళ్ళు శాంతి కముకులు అని చెప్పటానికి try చేసినట్టు అనిపించింది.మీ మనసులోనే మురికి ఉంది అనిపించింది.అసలు ఎక్కువ కులం తక్కువ కులం అనే భావనలు పుట్టిందే వాల్లవాళ్ళ అని మీకు తెలుసు ఆనుకుంటున్న.soory
  • author
    07 జనవరి 2019
    అన్యాయం జరిగినప్పుడు రాస్తారోకో చేస్తే సమంజసం గానే ఉంటుంది కానీ ఎదుటి వాడికి అన్యాయం జరిగినా లేదు మాకే అన్యాయం జరిగింది అని చేస్తారు చూడండి అలాంటి వారిని తరిమి తరిమి కొట్టాలి. దేశ సమగ్రతతకు దేశ భద్రత కు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఏమి చేసినా పాపం లేదు
  • author
    Jayappa Kammiti
    03 ఫిబ్రవరి 2019
    ప్రస్తుత పరిస్థితిని బాగానే చెప్పారు కానీ మీ ఉద్దేశంలో.. ఉన్నత వర్గాలు కుల, మతాలకు అతీతంగా ఉన్నారా?అందరూ ఇదే కోవలో ఉన్నారని చెబితే ఇంకా బాగుండేది....
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    సాగర్ నేను
    07 ఆగస్టు 2018
    చాలా బావుంది.కానీ దళితులు బస్సు లు తగలపెట్టేవాళ్ళు.బీసీ లు రైళ్లు ఆపేవాళ్ళు.sfi వాళ్ళుకళాశాలలు మూసేవాళ్ళు.నామాలు పెట్టుకున్న వాళ్ళు శాంతి కముకులు అని చెప్పటానికి try చేసినట్టు అనిపించింది.మీ మనసులోనే మురికి ఉంది అనిపించింది.అసలు ఎక్కువ కులం తక్కువ కులం అనే భావనలు పుట్టిందే వాల్లవాళ్ళ అని మీకు తెలుసు ఆనుకుంటున్న.soory
  • author
    07 జనవరి 2019
    అన్యాయం జరిగినప్పుడు రాస్తారోకో చేస్తే సమంజసం గానే ఉంటుంది కానీ ఎదుటి వాడికి అన్యాయం జరిగినా లేదు మాకే అన్యాయం జరిగింది అని చేస్తారు చూడండి అలాంటి వారిని తరిమి తరిమి కొట్టాలి. దేశ సమగ్రతతకు దేశ భద్రత కు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఏమి చేసినా పాపం లేదు
  • author
    Jayappa Kammiti
    03 ఫిబ్రవరి 2019
    ప్రస్తుత పరిస్థితిని బాగానే చెప్పారు కానీ మీ ఉద్దేశంలో.. ఉన్నత వర్గాలు కుల, మతాలకు అతీతంగా ఉన్నారా?అందరూ ఇదే కోవలో ఉన్నారని చెబితే ఇంకా బాగుండేది....