తెలుగు కవులు తెలుగు కవులు సాహిత్య పిపాసలు మధురామృత బిందువులు సమయసార సంకర్తలు స్వచ్ఛమైన వాగ్గేయులు వెలుగు నింపు జ్యోతులు మార్గ దర్శకధీరులు విశ్వసాహితిలో అమరులు... నన్నయ మొదట భారతంబు వ్రాసినా ...
మంగానెల్లూరు(నాయుడు పేట),తిరుపతి జిల్లా.ఈయన రచనలు బాలభారతం,ఆంధ్రభూమి ,నేటినిజం,పున్నమి,ఐక్య ఉపాధ్యాయ పత్రికలలో ప్రచురితమయ్యాయి.తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో ఎన్నో రచనలు ప్రచురితమయ్యాయి. ఉదయసాహితీ సంస్థ నుంచి కవితావిభూషణ ,మల్లినాథసూరి కళాపీఠం నుంచి కవిచక్ర బిరుదులు పొందారు.తపస్వి మనోహరం సంస్థ వార్షికోత్సవాలలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ రచయిత పురస్కారం అందుకున్నారు.
సంగ్రహం
మంగానెల్లూరు(నాయుడు పేట),తిరుపతి జిల్లా.ఈయన రచనలు బాలభారతం,ఆంధ్రభూమి ,నేటినిజం,పున్నమి,ఐక్య ఉపాధ్యాయ పత్రికలలో ప్రచురితమయ్యాయి.తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో ఎన్నో రచనలు ప్రచురితమయ్యాయి. ఉదయసాహితీ సంస్థ నుంచి కవితావిభూషణ ,మల్లినాథసూరి కళాపీఠం నుంచి కవిచక్ర బిరుదులు పొందారు.తపస్వి మనోహరం సంస్థ వార్షికోత్సవాలలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ రచయిత పురస్కారం అందుకున్నారు.
రిపోర్ట్ యొక్క టైటిల్