pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

యద్దనపూడి సులోచనారాణి

4.9
536

యద్దనపూడి సులోచనారాణి మహిళాలోకాన్ని టివిలు రాక ముందు నవలలు చదివే దిశగా నడిపిన రచయీత.ఆమె నవలలో నాయిక ఉన్నతభావాలతో ఉండి అందరినీ ఆకట్టుకునేది. సెక్రటరీ ప్రసిద్ధ నవల.ఆమె నవలలు చాలా సినిమాలుగా ...

చదవండి
రచయిత గురించి

పూర్తి పేరు పిళ్ళా విజయకుమారస్వామి రెడ్డి. కలం పేరు విజయ్,పిళ్లా కుమారస్వామి. ఎల్‌ఐ‌సి లో అబివృద్ది అధికారిగా కదిరిలో పనిచేస్తున్నారు.ప్రవృత్తిరీత్యా ఈయన కథలు,కవిత్వం,సమీక్షలు రాస్తున్నారు.వీరు ప్రపంచీకరణ పైపోటెత్తిన కవితాసముద్రం, ఆధునికసాహిత్య పరిణామక్రమం, మట్టిపోగు, లెనిన్ జీవిత కథనం, శుకసప్తతి కథలు,విశద మొదలైన గ్రంధాలను రచించారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Prasad Chandra
    10 సెప్టెంబరు 2020
    చాలా బాగా చెప్పారు, ఆమె నవలలు చదువుతుంటే అప్పట్లో మహానటి సావిత్రి గారి సినిమా చూసినట్లు ఉండేది. ప్రతి సన్నివేశం అపురూపంగా జీవితానికి దర్పణం లా ఉండేది.నేనైతే ఆమె రచనల్లో కథానాయికగా సావిత్రి గారిని ఊహించుకునేవాడిని, నేను చదివిన నవలల్లో యద్దనపూడి , R సంధ్యదేవి ఎక్కువ, మళ్ళీ అటువంటి మధురానుభూతిని గుర్తుకు తెచ్చినదుకు మీకు ధన్యవాదాలు.
  • author
    Navaratna Subbayya
    19 ఏప్రిల్ 2022
    supermom
  • author
    Venu Kumari Sirikoti
    30 నవంబరు 2020
    superb
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Prasad Chandra
    10 సెప్టెంబరు 2020
    చాలా బాగా చెప్పారు, ఆమె నవలలు చదువుతుంటే అప్పట్లో మహానటి సావిత్రి గారి సినిమా చూసినట్లు ఉండేది. ప్రతి సన్నివేశం అపురూపంగా జీవితానికి దర్పణం లా ఉండేది.నేనైతే ఆమె రచనల్లో కథానాయికగా సావిత్రి గారిని ఊహించుకునేవాడిని, నేను చదివిన నవలల్లో యద్దనపూడి , R సంధ్యదేవి ఎక్కువ, మళ్ళీ అటువంటి మధురానుభూతిని గుర్తుకు తెచ్చినదుకు మీకు ధన్యవాదాలు.
  • author
    Navaratna Subbayya
    19 ఏప్రిల్ 2022
    supermom
  • author
    Venu Kumari Sirikoti
    30 నవంబరు 2020
    superb