<p>జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగస్టు 4, 1912 - జూన్ 21, 1992) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో వినసొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణరస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, ""కరుణశ్రీ"" అని ప్రసిద్దులైనారు.</p><p> </p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్