నేను ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయిని గా పని చేస్తున్నా. ( నా పదోతరగతి రిజల్ట్స్ నన్ను రచయిత్రి ని చేసి హంతకుడెవరు? అనే మొదటికధ ఆంధ్రజ్యోతీ ఆదివారం)రాయడానికి కారణం అయ్యింది) నా మొదటి నవల" అరుణ కిరణాలు."
నేను ఉపాధ్యాయని గా వచ్చిన
తరువాత బుజ్జాయి , అధ్యాపక భారతి రేడియోలలో నా రచనలు వచ్చాయి.
ఎక్కువ పిల్లలు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉన్నందున రచనా వ్యాసంగం పక్కన పెట్టాను.
ఇప్పుడు ప్రతి లిపిలో రాయడం ఈ మధ్యనే2021 మే నెలలో మొదలు పెట్టాను.
నా అసలు పేరు చల్లా చంద్రకళ.
ఫస్ట్ క్లాస్ కి ఐదు సంవత్సరాలకే )వచ్చెటపపటికె నాకు ఆ బుక్ చదవడం వచ్చింది అందువల్ల నాపేరు చల్లా దాక్షాయణి గా మార్చి క్లాస్ ముందు కి వేశారు ఆత్మకూరు నుంచి నెల్లూరు మారడం జరిగింది. అక్కడ స్కూల్ లో నాపేరు ద్రాక్షాయణి గా తప్పు పడింది. పదో తరగతిలో H. M.ఇది సరిదిద్దుకోవాలి అంటే ఇయర్ వేస్ట్ అవుతుంది పేరులో R.సైలెంట్ అని చెప్పమన్నది.ఇలా నాపేరు రెండు రకాలు గా పిలుస్తారు . స్కూల్ ఫ్రెండ్స్, కొలీగ్స్ ద్రాక్షాయణి అని , ఇంట్లో , బంధువులు దాక్షాయణి అని పిలుస్తారు.అసలు పేరు మరుగున పడింది.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్